Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ డై కలిపిన డికాషన్ తాగిన మహిళ....

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:29 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ పొరపాటున హెయిర్ డై కలిపిన డికాషన్ తాగడంతో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, చప్పల్ బజార్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య సంధ్య (24). గృహిణిగా ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూస్తోంది. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి టీ పెట్టుకునేందుకు స్టౌపై డికాషన్ పెట్టింది. వంటగది సమీపంలోనే హెయిర్ డై డబ్బు పెట్టింది. అది తెలియని ఆమె మూడేళ్ళ కుమారుడు.. ఆ హెయిర్ డైను స్టౌపై కాగుతున్న డికాషన్‌లో పోశాడు. 
 
ఈ విషయం తెలియని సంధ్య... ఆ డికాషన్‌ను తాగింది. తాగిన కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments