Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడని.. సౌదీకి వెళ్తే.. వాషింగ్ మెషీన్ ఆన్ చేసిన పాపానికి?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (17:56 IST)
భర్త చనిపోయాడు.. ఇక కుటుంబాన్ని పోషించాలని ఆ మహిళ సౌదీకి వెళ్లింది. కానీ అక్కడ చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదం వల్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చాబోలు గ్రామానికి చెందిన గుండుబోయిన రమణమ్మ (40) కంపసముద్రం గ్రామానికి చెందిన రమణయ్యను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. తొమ్మిదేళ్ల క్రితం డెంగ్యూ జ్వరంతో రమణయ్య ప్రాణాలు కోల్పోవడంతో రమణమ్మపై కుటుంబ భారం పడింది. 
 
రెండేళ్ల క్రితం ఓ ఏజెంట్‌ ద్వారా ఆమె సౌదీ వెళ్లింది. ఈ నేపథ్యంలో వాషింగ్‌ మెషిన్‌ ఆన్‌ చేస్తుండగా రమణమ్మ కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఇకపోతే తమ కోడలు మృతదేహాన్ని చివరిసారి చూసుకునేందుకైనా సహకరించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments