Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దల గొడవలే ఓ వివాహిత ప్రాణాలు బలిగొన్నాయి.. చున్నీతో ఉరేసుకుని..?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (08:45 IST)
పంతాలు, పట్టింపులకు పోయి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఐ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన శ్రేతావర్మ (26), యూపీకి చెందిన పవన్‌కుమార్‌కు (32) మూడు సంవత్సరాల క్రితం పెళ్లైంది. వివాహ సమయంలో ఇరు కుటుంబాలకు గొడవలుండేవి. 
 
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. సోమవారం ఉదయం యూపీలో ఉన్న పవన్‌కుమార్ బంధువులకు ఆరోగ్యం బాగా లేదని చూసేందుకు వెళ్దామని యూపీకి ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేశారు. 
 
కానీ యూపీకి వెళ్లేందుకు శ్రేతాశర్మ అంగీకరించకపోవడంతో పాటు తన చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. శ్రేతాశర్మ మృతికి పెద్దల గొడవే కారణమని పోలీసులు చెప్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments