Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్తకు చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది.. ఎందుకో?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:39 IST)
కాబోయే భర్తను చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది ఓ యువతి. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేకనే ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పుష్ప తెలిపింది. పెళ్లి ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని.. అందుకే ఇలా చేశానని ఒప్పుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మాడుగుల మండలం పాడేరుకు చెందిన రామానాయుడు.. హైదరాబాద్‎లోని సీఎస్ఐఆర్‎లో సైంటిస్ట్‎గా పనిచేస్తున్నాడు. 
 
ఆయనకు చోడవరం నియోజవర్గంలోని రావికమతం గ్రామానికి చెందిన పుష్పతో పెళ్లి కుదిరింది. వీరిద్దరికి వచ్చే నెల 29న వివాహం జరగాల్సి ఉంది. కానీ కాబోయే భర్తకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అంటూ కొండపైకి తీసుకెళ్లి.. కళ్లకు గంతలు కట్టి గొంతు కోసింది. 
 
స్థానికుల సాయంతో ఆస్పత్రికి చేరుకున్న యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పుష్పను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో రామానాయుడుతో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments