విశాఖ నుంచి పోటీ తథ్యం.. అది స్వతంత్ర అభ్యర్థిగానైనా.. : లక్ష్మీనారాయణ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (07:57 IST)
వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం తథ్యమని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. అయితే, ఒక పార్టీ నుంచి పోటీ చేయకపోయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని స్పష్టంచేశారు. 
 
నిజానికి గత ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. పోటీ తథ్యమని స్పష్టం చేశారు. అయితే, ఏ ఒక్క పార్టీ తరపున పోటీ చేయకపోయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. 
 
కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి జేడీ ఫౌండేషన్, ఐఏసీఈ సంయుక్త ఆధ్వర్వంలో ఇచ్చిన ఉచిత శిక్షణలో మంచి ఫలితాలు సాధించినట్టు చెప్పారు. మొత్తం వెయ్యిమందికి శిక్షణ ఇస్తే ప్రాథమిక పరీక్షలకు 98.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments