Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. జగన్ పిటిషన్.. తీర్పు ఎప్పుడంటే?

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (20:33 IST)
విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జగన్ సీబీఐ కోర్టులో ఫైల్ చేయగా, బుధవారం సీబీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.
 
సెప్టెంబరు మొదటి వారంలో యూకేలో చదువుకుంటున్న తన కుమార్తెతో గడిపేందుకు అక్కడికి వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు. ఈ పిటిషన్‌కు సంబంధించి ఇరువురి వాదనలు పూర్తి అవగా.. తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు తెలిపింది.  
 
ఇదిలా ఉంటే, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి కూడా సెప్టెంబర్ నుండి వచ్చే 6 నెలల్లో 60 రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోసం దాఖలు చేశారు. ఈ కేసుపై ఆగస్టు 30న తీర్పు వెలువడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments