Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఆవేశం.. భర్త ప్రాణాలు తీసింది.. ఎక్కడంటే?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:32 IST)
భార్యాభర్తల అనుబంధం కనుమరుగు అవుతోంది. ఆధునికత ముసుగులో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆడామగా తేడా లేకుండా.. అన్నీ రంగాల్లో సమాన హక్కులు రావడంతో భార్యాభర్తల మధ్య గొడవులు కూడా పెరిగిపోతున్నాయి. తద్వారా నేరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య ఆవేశం.. భర్త ప్రాణాలు తీసింది. 
 
వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సరిత దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన భార్య సరిత.. తన భర్త శ్రీనివాసులుని కర్రతో బలంగా కొట్టింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీనివాసులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో శ్రీనివాసులు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments