Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

ఐవీఆర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (22:38 IST)
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తనను డిక్లరేషన్ ఎందుకు అడుగుతున్నారని మాజీ సీఎం జగన్ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందించారు. ''ఆయన తన ఇంట్లో బైబిల్ చదువుతారట, మీరు క్రిస్టియన్ మతస్తులైనప్పుడు మీరు ఎందుకు అలా ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం... నేరుగా చర్చికి వెళ్లి చదవండి. అందులో తప్పేముంది.
 
నేను హిందువును. అన్ని గుడులకు వెళ్తాను. పూజలు చేస్తాను. అదేసమయంలో చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తాను. వారి మతాన్ని గౌరవిస్తా. అలాగే మసీదుకు వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి నమాజులో పాల్గొంటా. వారి మత సంప్రదాయాలను ఆచరిస్తా. ఇందులో తప్పేముంది, కనుక ఇతర మతాలకు సంబంధించిన సంప్రదాయాలను గౌరవించడం తప్పా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments