Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయ‌న‌కు పూర్ణ కుంభం ఎందుకు? అదీ సింహాచలం క్షేత్రంలో... అపచారం!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:43 IST)
సాధార‌ణంగా వి.ఐ.పి.లు ఆల‌యాల‌కు వ‌చ్చిన‌పుడు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతుంటారు. అదీ, సీఎం, పీఎం, మంత్రులు, మ‌ఠాధిప‌తులు వంటి వారికి మాత్ర‌మే పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతారు. ఇక సింహాచ‌లం వంటి పుణ్య క్షేత్రాల్లో పూర్ణ కుంభ స్వాగ‌తం అంటే, ఆషామాషీకాదు. కానీ, ఇటీవ‌ల సింహాచ‌ల క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వడం వివాదాస్ప‌దం అయింది. దీనిని ఖండిస్తున్నామ‌ని స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. 
 
 
విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రా? సీఎం జగన్ చెప్పాలి అంటూ శ్రీనివాసానంద సరస్వతి విమ‌ర్శించారు. కేవ‌లం రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన విజ‌య‌సాయికి ఇంత ప్రాధాన్యం ఎందుకు క‌ల్పించార‌ని ప్ర‌శ్నించారు. విశాఖ‌ విజ‌య‌సాయి జాగీరులా మారుతోంద‌ని, ఇక్క‌డి అధికారుల‌ను ఆయ‌న పూర్తిగా ప్ర‌భావితం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. సింహాచ‌ల దేవ‌స్తానం ఈవో కి ఆల‌య మ‌ర్యాద‌లు తెలియ‌వా అని శ్రీనివాసానంద సరస్వతి ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments