Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం - అయ్యప్పదీక్షల ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

chicken
Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గత 20 రోజుల్లో వీటి ధరలు 22 శాతం మేరకు తగ్గాయి. దీనికి కారణం కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలు. ఈ రెండింటి కారణంగా అమ్మకాలు తగ్గిపోయాయి. అంటే డిమాండ్ తగ్గిపోవడం, సరఫరా పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. 
 
ఈ కారణంగా గత 20 రోజుల్లో ఏకంగా 22 శాతం మేరకు తగ్గాయి. నవంబరు 3వ తేదీన లైవ్ చికెన్ ధర కిలో రూ.140గా ఉంటే, ఇపుడు అది రూ.126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్‌లెస్ చెకెన్ ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. చికెన్ ధరల తగ్గుదలపై వ్యాపారులు స్పందిస్తూ, కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల కారణంగా డిమాండ్ తగ్గిపోయిందని, అదేసమయంలో చికెన్ సరఫరా పెరిగిందన్నారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వివరించారు 
 
కాగా, గత నెల 29వ తేదీన కార్తీక మాసం ప్రారంభమైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అనేక మంది హిందూ ప్రజలు మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. దీనికితోడు ఈ నెల 17వ తేదీ నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది అయ్యప్ప దీక్షామాలను ధరించడంతో వారు కూడా మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణాలతోనే చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయని వ్యాపారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments