Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కేంద్రం నుంచి వరదలా నిధులు, కానీ ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుంది?

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (18:43 IST)
ఏపీకి కేంద్రం నుంచి వరదలా నిధులు పంపుతున్నప్పటికీ ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుంది? అని పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.


ఆయన తూ.గోలో మాట్లాడుతూ... కేంద్రం నుంచి ఆశించిన దానికన్నా మూడురెట్లు ఎక్కువగా నిధులు వస్తున్నప్పటికీ ఏపీ ఆర్థికంగా దివాళా ఎందుకు తీస్తుందో తనకు అర్థం కావడంలేదన్నారు. కమీషన్లు దండుకోవడంతో ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోతున్నారంటూ విమర్శించారు.

 
మరోవైపు సోము వీర్రాజు వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదలకు మంజూరు చేస్తున్న ఇళ్లను సకాలంలో నిర్మించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం విశాఖ రైల్వే జోన్ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments