Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు నడుపుతుండగా డ్రైవరుకు గుండెపోటు, ప్రాణం పోతున్నా 40 మందిని రక్షించాడు

ఐవీఆర్
బుధవారం, 16 అక్టోబరు 2024 (10:26 IST)
బాపట్ల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. రేపల్లె-చీరాల పల్లె వెలుగు ఆర్టీసి బస్సు నడుపుతున్న డ్రైవరుకి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. బాపట్లకి సమీపంలో వుండే కర్లపాలెం వద్దకు బస్సు వచ్చేసరికి డ్రైవరు సాంబశివరావుకి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు.
 
తను అస్వస్థతకు గురవుతున్నానని తెలిసిన డ్రైవరు బస్సు వేగాన్ని తగ్గించి ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అతడు విగతజీవిగా మారాడు. బస్సు వేగాన్ని తగ్గించడంతో అది పక్కనే వున్న పొలాల్లోకి దూసుకుని వెళ్లింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే వెళుతున్న సైక్లిస్టుకి బస్సు ఢీకొని అతడికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments