Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు నడుపుతుండగా డ్రైవరుకు గుండెపోటు, ప్రాణం పోతున్నా 40 మందిని రక్షించాడు

ఐవీఆర్
బుధవారం, 16 అక్టోబరు 2024 (10:26 IST)
బాపట్ల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. రేపల్లె-చీరాల పల్లె వెలుగు ఆర్టీసి బస్సు నడుపుతున్న డ్రైవరుకి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. బాపట్లకి సమీపంలో వుండే కర్లపాలెం వద్దకు బస్సు వచ్చేసరికి డ్రైవరు సాంబశివరావుకి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు.
 
తను అస్వస్థతకు గురవుతున్నానని తెలిసిన డ్రైవరు బస్సు వేగాన్ని తగ్గించి ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అతడు విగతజీవిగా మారాడు. బస్సు వేగాన్ని తగ్గించడంతో అది పక్కనే వున్న పొలాల్లోకి దూసుకుని వెళ్లింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే వెళుతున్న సైక్లిస్టుకి బస్సు ఢీకొని అతడికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర అద్భుతమైన విజయం పట్ల అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2 ప్రారంభం

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments