Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప-బెంగుళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల‌ సంగతేంటి?: ప్రధానమంత్రి

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:11 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగతి అంశంపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వ‌హించారు. ఢిల్లీ నుండి జ‌రిగిన ఈ వీడియో సమావేశంలో ముఖ్యంగా కడప-బెంగుళూరు, 268 కి.మీ.ల పొడవున నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల‌ ప్రగతిని ప్రధానమంత్రి ఏపి, కర్నాటక సిఎస్‌లను అడిగి తెలుసుకున్నారు.

ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన పధకంపై సమీక్షించారు. ఈ కేంద్రాలు ఏర్పాటుకు పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, సివిల్ ఆసుపత్రుల్లో తగిన అద్దె లేని స్థలాలను కల్పించాలని ప్రధాని ఆదేశించారు.

విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య‌నాథ్‌ దాస్, వైద్య ఆరోగ్య, టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శులు అనిల్‌కుమార్ సింఘాల్, యం.టి కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments