Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప-బెంగుళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల‌ సంగతేంటి?: ప్రధానమంత్రి

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:11 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగతి అంశంపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వ‌హించారు. ఢిల్లీ నుండి జ‌రిగిన ఈ వీడియో సమావేశంలో ముఖ్యంగా కడప-బెంగుళూరు, 268 కి.మీ.ల పొడవున నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల‌ ప్రగతిని ప్రధానమంత్రి ఏపి, కర్నాటక సిఎస్‌లను అడిగి తెలుసుకున్నారు.

ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన పధకంపై సమీక్షించారు. ఈ కేంద్రాలు ఏర్పాటుకు పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, సివిల్ ఆసుపత్రుల్లో తగిన అద్దె లేని స్థలాలను కల్పించాలని ప్రధాని ఆదేశించారు.

విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య‌నాథ్‌ దాస్, వైద్య ఆరోగ్య, టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శులు అనిల్‌కుమార్ సింఘాల్, యం.టి కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments