Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణ పై శ్రద్ధ ఏది?: చంద్రబాబు విమర్శ

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:52 IST)
కరోనా నియంత్రణపైన ప్రభుత్వం ఎక్కడ శ్రద్ద చూపడం లేదని ప్రతిపక్షనేత ఎన్‌.చంద్రబాబునాయుడు విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీగా ఉందని, ఈ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి వినాశనానికి దారితీస్తుందని విమర్శించారు.

ఆదాయమార్గాలు ఏమీ చూపకుండా మొత్తం అప్పులనే చూపించారని, దీంతో అభివృద్ది ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. అరకొర కేటాయింపులతో అభివృద్ధి ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని అడిగారు. 

అసెంబ్లీ సమావేశాలకు సిఎంతో పాటు మంత్రులు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోకుండా వచ్చారని, ప్రజలకు ఏం సందేశాన్నిస్తున్నారని ప్రశ్నించారు. పదోతరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్దులు, తల్లితండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments