Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు మీ హామీలన్నీ నేడు ఏమయ్యాయి? వైఎస్ జగన్ పైన దేవినేని ఉమ విమర్శ

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:24 IST)
అధికారంలో రాక ముందు ఎన్నో హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మాత్రం వేరే విధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. పేదలకు ఇళ్లు మంజూరు విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. 
 
21 లక్షల ఇళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసింది. అందులో 10 లక్షలకు పైగా పూర్తిచేస్తే, మీరు 17 నెలలుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
 
ఎన్నికల ముందు పూర్తిగా ఉచితంగా ఇస్తామని, బ్యాంకు లోను సహా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన మీ మాటలకు నేడు ఏమి సమాధానం చెబుతారు. మీరు అధికారంలోకి వచ్చాక ఎంతమంది ప్రజలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చారని దేవినేని ఉమ ప్రశ్నల వర్షం కురిపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments