Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు మీ హామీలన్నీ నేడు ఏమయ్యాయి? వైఎస్ జగన్ పైన దేవినేని ఉమ విమర్శ

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:24 IST)
అధికారంలో రాక ముందు ఎన్నో హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మాత్రం వేరే విధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. పేదలకు ఇళ్లు మంజూరు విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. 
 
21 లక్షల ఇళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసింది. అందులో 10 లక్షలకు పైగా పూర్తిచేస్తే, మీరు 17 నెలలుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
 
ఎన్నికల ముందు పూర్తిగా ఉచితంగా ఇస్తామని, బ్యాంకు లోను సహా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన మీ మాటలకు నేడు ఏమి సమాధానం చెబుతారు. మీరు అధికారంలోకి వచ్చాక ఎంతమంది ప్రజలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చారని దేవినేని ఉమ ప్రశ్నల వర్షం కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments