Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగో జిల్లాలో కలకలం రేపుతున్న విద్యార్థుల వరుస మరణాలు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (18:02 IST)
పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత 30 రోజుల్లో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస మరణాలకు గల కారణాలను గుర్తించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ జిల్లాలోని పలువురు విద్యార్థులు అనారోగ్యానికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ అంతుచిక్కని జ్వరాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ కళ్ల ముందే తమ పిల్లలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ముఖ్యంగా, కొయ్యలగూడెం మండలం బోడిగూడానికి చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడకు వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, పాఠశాలను కూడా మూసివేయించారు. ఈ అంతుచిక్కని జ్వరాలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments