Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సీజ్ ద షిప్' : పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం... స్టెల్లా నౌక సీజ్ (Video)

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (16:36 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పర్యటనలో రేషన్ అక్రమ బియ్యంపై కదంతొక్కారు. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న వైనాన్ని ఆయన బట్టబయలు చేశారు. కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు వెళుతున్న స్టెల్లా అనే నౌకను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి, సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీచేశారు.
 
పోర్టు ఉన్నది స్మగ్లింగ్ చేసుకోవడానికి.. మీ బాస్‌కు తెలుసా.. ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో అని జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అంటూ నౌకా సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత మంత్రులకు భిన్నంగా స్పాట్‌లోనే స్పష్టమైన ఆదేశాలు ద్వారా పవన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా షీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతూ, ట్రెండ్ అవుతున్నాయి.
 
అంతటితో విశ్రమించిన పవన్ కళ్యాణ్ మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి, అన్ని విషయాలను ఆయన వివరించారు. అదేసమయంలో పవన్ ఆదేశాలతో ప్రభుత్వ అధికారుల్లో కదలిక వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి రేషశన్ బియ్యంతో తరలివెళుతున్న నౌకను అధికారులు సీజ్ చేసారు. అంతేకాకుండా, పవన్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లైస్, పోర్టు, కస్టమ్స్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తాజాగా మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments