Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమం: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:27 IST)
తెలుగుదేశం ప్ర‌భుత్వంలో అభివృద్దిని ప‌ట్టించుకోకుండా దుర్మా‌ర్గ‌పు పాల‌న సాగించార‌ని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 39వ డివిజను ప్రాంతాల‌లో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ప్రచారం నిర్వ‌హించారు. మంచి వ్య‌క్తుల‌ను గెలిపించుకోవాల‌ని త‌ద్వారా అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. 

టిడిపి పాల‌న గ్రూపు రాజ‌కీయ‌ల‌కే ప‌రిమితం అయింద‌న్నారు. డివిజ‌న్‌లో ఉన్న‌  స‌మ‌స్య‌ల శశ్వాత ప‌రిష్కార దిశ‌గా జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జ‌రుగుత‌న్న ఏక‌గ్రీవల‌‌ను చూసి త‌ట్టుకోలేక‌  అక్క‌సుతో  చంద్ర‌బాబు, లోకేష్ లు  మ‌త్రిభ్ర‌మించిన్న‌ట్లు  ప్ర‌వ‌ర్తిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments