Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమం: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:27 IST)
తెలుగుదేశం ప్ర‌భుత్వంలో అభివృద్దిని ప‌ట్టించుకోకుండా దుర్మా‌ర్గ‌పు పాల‌న సాగించార‌ని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 39వ డివిజను ప్రాంతాల‌లో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ప్రచారం నిర్వ‌హించారు. మంచి వ్య‌క్తుల‌ను గెలిపించుకోవాల‌ని త‌ద్వారా అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. 

టిడిపి పాల‌న గ్రూపు రాజ‌కీయ‌ల‌కే ప‌రిమితం అయింద‌న్నారు. డివిజ‌న్‌లో ఉన్న‌  స‌మ‌స్య‌ల శశ్వాత ప‌రిష్కార దిశ‌గా జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జ‌రుగుత‌న్న ఏక‌గ్రీవల‌‌ను చూసి త‌ట్టుకోలేక‌  అక్క‌సుతో  చంద్ర‌బాబు, లోకేష్ లు  మ‌త్రిభ్ర‌మించిన్న‌ట్లు  ప్ర‌వ‌ర్తిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments