Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమం: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:27 IST)
తెలుగుదేశం ప్ర‌భుత్వంలో అభివృద్దిని ప‌ట్టించుకోకుండా దుర్మా‌ర్గ‌పు పాల‌న సాగించార‌ని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 39వ డివిజను ప్రాంతాల‌లో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ప్రచారం నిర్వ‌హించారు. మంచి వ్య‌క్తుల‌ను గెలిపించుకోవాల‌ని త‌ద్వారా అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. 

టిడిపి పాల‌న గ్రూపు రాజ‌కీయ‌ల‌కే ప‌రిమితం అయింద‌న్నారు. డివిజ‌న్‌లో ఉన్న‌  స‌మ‌స్య‌ల శశ్వాత ప‌రిష్కార దిశ‌గా జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జ‌రుగుత‌న్న ఏక‌గ్రీవల‌‌ను చూసి త‌ట్టుకోలేక‌  అక్క‌సుతో  చంద్ర‌బాబు, లోకేష్ లు  మ‌త్రిభ్ర‌మించిన్న‌ట్లు  ప్ర‌వ‌ర్తిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments