Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత... దీనికి తోడు వర్షాలు.. ఐఎండీ వార్నింగ్

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (14:40 IST)
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. 
 
ఇక ప్రకాశం చిత్తూరు నెల్లూరులో కూడా వర్షాలు కురిసాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. కోస్తాలో మరింత పెరిగింది. ఇక తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగిపోతుంది.
 
రానున్న మూడు రోజులు పాటు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సింగల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు కావటంతో రాత్రివేళ చలి తీవ్రత మరింత పెరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments