Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్టిస్తాం... వెయిట్!

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:45 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోడ్లన్నింటికీ మహర్దశ పట్టిస్తామన్న ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. విజయవాడలో సోమ‌వారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణ బాబు మాట్లాడుతూ, ఆర్ అండ్ బీ పరిధిలోకి వచ్చే రోడ్లను సత్వరమే మరమ్మతులు, నిర్మాణం చేయాలన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు సహా కొత్త రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
 
ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయ‌ని ఇటీవ‌ల టీడీపీ, బీజేపీ ఇత‌ర ప్ర‌తిక్ష నేత‌లు ధ‌ర్నాలు, ఉద్య‌మాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేత‌లు అయితే, రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి. అయితే, ఇపుడు న‌డుస్తున్న‌ది వ‌ర్షాకాలం.

ఇలాగే ఉంటుందని, వ‌ర్షాలు త‌గ్గాక రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తు చేస్తామ‌ని అధికార‌ప‌క్ష నేత‌లు చెప్పుకొస్తున్నారు. టీడీపీది అంతా ఓవ‌ర్ యాక్ష‌న్ అని, తాము త్వ‌ర‌లో మ‌ర‌మ్మ‌తులు చేస్తామ‌ని తెలిసే వారు ఈ ఉద్య‌మాలు రోడ్ల‌పై చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments