Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాం: తిరుపతి అర్బన్ ఎస్పి

Webdunia
శనివారం, 3 జులై 2021 (13:35 IST)
అసాంఘిక కార్యకలాపాలకు ఆనవాలుగా ఉన్న నగర శివార్లలో ఉన్న ప్రాంతాలను ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు అవిలాల చెరువు, సీతమ్మ ట్రస్ట్, గరుడాద్రి, అంజనాద్రి వసతి గృహాలు, 150 బైపాస్ రోడ్, పేరూరు, ఉప్పరపల్లి శివార్లలో ఆకస్మిక తనికీలు నిర్వహించి అనుమానాస్పద స్థావరాలను గుర్తించారు.
 
ఇకపై జిల్లా వ్యాప్తంగా మత్తుపదార్థాల జోరుకు అడ్డుకట్ట వేస్తామని చీకటి రాజ్యానికి చెల్లుచీటి అన్నారు. స్వలాభం కోసం తప్పుదోవ పెట్టించే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
 
ఇప్పటికే ప్రత్యేక టాస్క్ ఫోర్సు బృందాలు  మత్తు పదార్థాల అక్రమ రావానాలపై కన్నేసి ములాలలను కనుగొనే పనిలో నిమగ్నమై ఉందని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎలాంటి అక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదన్నారు.
 
ముఖ్యంగా యువతి యువకులు కూడా సరదాకోసమని శివార్ల ప్రాంతాలకు వేళ్ళకూడదని సూచించారు. భద్రత విషయంలో పోలీస్ వారు తీసుకొను చర్యలకు ప్రజలు సహకరించాలని, ప్రజల సహకారం ఉంటేనే నగరంలో శాంతీయుత వాతావరణం నెలకొలుపుగలుగుతామని పర్యటన సందర్భాగా జిల్లా యస్.పి గారు తెలియజేసారు. ఈ తనిఖీలలో దిశా డి.యస్.పి రామరాజు గారు, యం.ఆర్.పల్లి యస్.ఐ నరసింహ వారు పర్యటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments