Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 3 వేల పరీక్షలు చేస్తున్నాం: వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:30 IST)
ఇప్పటివరకు 16,555 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 7 లాబ్స్ ఉన్నాయని, ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో మరొకటి ఏర్పాటు చేశామన్నారు.

రోజుకు 3 వేల పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రోజుకు 17 వేల టెస్టులు చేసే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదుగురికి ఒకేసారి టెస్ట్ చేసే విధానాన్ని విజయవాడలో స్టార్ట్ చేశామని చెప్పారు.

ఎక్కువ టెస్ట్‌లు చేస్తేనే వైరస్‌ని అంచనా వేయ‌గ‌ల‌మ‌ని, 94 మండలాల్లో కరోనా కేసులున్నాయని పేర్కొన్నారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్స్ వ్యవస్థ మూడు, నాలుగు నెలలు కొనసాగుతుందని తెలిపారు.

లాక్‌డౌన్ ఎత్తివేసినా జోన్ల వారిగా చర్యలు కొనసాగుతాయన్నారు. కొత్తగా కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments