Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 3 వేల పరీక్షలు చేస్తున్నాం: వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:30 IST)
ఇప్పటివరకు 16,555 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 7 లాబ్స్ ఉన్నాయని, ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో మరొకటి ఏర్పాటు చేశామన్నారు.

రోజుకు 3 వేల పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రోజుకు 17 వేల టెస్టులు చేసే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదుగురికి ఒకేసారి టెస్ట్ చేసే విధానాన్ని విజయవాడలో స్టార్ట్ చేశామని చెప్పారు.

ఎక్కువ టెస్ట్‌లు చేస్తేనే వైరస్‌ని అంచనా వేయ‌గ‌ల‌మ‌ని, 94 మండలాల్లో కరోనా కేసులున్నాయని పేర్కొన్నారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్స్ వ్యవస్థ మూడు, నాలుగు నెలలు కొనసాగుతుందని తెలిపారు.

లాక్‌డౌన్ ఎత్తివేసినా జోన్ల వారిగా చర్యలు కొనసాగుతాయన్నారు. కొత్తగా కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments