Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పించుకుని విజయవాడ వచ్చేందుకు ఆర్టీసీ బ‌స్సు ఎక్కాం: మాజీ ఎమ్మెల్యే అనిత‌

Webdunia
శనివారం, 31 జులై 2021 (12:43 IST)
కొండ‌ప‌ల్లికి నిజ‌నిర్ధార‌ణ‌కు వెళుతుంటే... మ‌మ్మ‌ల్నిపోలీసులు అడ్డుకున్నారు.... మేం ఎలాగూ త‌ప్పించుకుని ఇలా ఆర్టీసీ బ‌స్సు ఎక్కాం. క‌నీసం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కూడా మ‌మ్మ‌ల్ని వెళ్ల‌నివ్వ‌డం లేదు. అప్ప‌టి ఎమ‌ర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి... అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు.

కొండపల్లి అక్రమ మైనింగ్ పైన టీడీపీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ 10 మందిలో 8మందిని పోలీసులు నిర్బంధించగా, ఇద్దరు సభ్యులు పోలీసు అడ్డంకులను, నిర్బంధాలను తప్పించుకుని ఆర్టీసీ బస్ ఎక్కారు. అందులో మాజీ ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు.

మేం ఇపుడు కొండ‌ప‌ల్లికి ఎలాగూ వెళ్ళ‌లేం... క‌నీసం విజ‌య‌వాడ‌లో టీడీపీ పార్టీ ఆఫీస్ కు చేరుకుందామ‌ని ఇలా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ పరిస్థితి నాటి ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుంది. జగన్ ఎన్ని ఆటంకాలు కల్పించినా నిజ నిర్ధారణ కమిటీ కొండపల్లి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన నిజానిజాలను వెలికితీస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments