Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పించుకుని విజయవాడ వచ్చేందుకు ఆర్టీసీ బ‌స్సు ఎక్కాం: మాజీ ఎమ్మెల్యే అనిత‌

Webdunia
శనివారం, 31 జులై 2021 (12:43 IST)
కొండ‌ప‌ల్లికి నిజ‌నిర్ధార‌ణ‌కు వెళుతుంటే... మ‌మ్మ‌ల్నిపోలీసులు అడ్డుకున్నారు.... మేం ఎలాగూ త‌ప్పించుకుని ఇలా ఆర్టీసీ బ‌స్సు ఎక్కాం. క‌నీసం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కూడా మ‌మ్మ‌ల్ని వెళ్ల‌నివ్వ‌డం లేదు. అప్ప‌టి ఎమ‌ర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి... అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు.

కొండపల్లి అక్రమ మైనింగ్ పైన టీడీపీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ 10 మందిలో 8మందిని పోలీసులు నిర్బంధించగా, ఇద్దరు సభ్యులు పోలీసు అడ్డంకులను, నిర్బంధాలను తప్పించుకుని ఆర్టీసీ బస్ ఎక్కారు. అందులో మాజీ ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు.

మేం ఇపుడు కొండ‌ప‌ల్లికి ఎలాగూ వెళ్ళ‌లేం... క‌నీసం విజ‌య‌వాడ‌లో టీడీపీ పార్టీ ఆఫీస్ కు చేరుకుందామ‌ని ఇలా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ పరిస్థితి నాటి ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుంది. జగన్ ఎన్ని ఆటంకాలు కల్పించినా నిజ నిర్ధారణ కమిటీ కొండపల్లి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన నిజానిజాలను వెలికితీస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments