Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్నాం: రంగనాథ్ రాజు

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:53 IST)
రాష్ట్రంలో 30లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేలా ప్రణాళికలు చేపట్టామన్నారు ఎపి గృహనిర్మాణ శాఖామంత్రి రంగనాథ్ రాజు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్సించుకున్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి నాలుగు ఇళ్ళలో ఒక ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి సమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల రూపాయల విలువ చేసే స్ధలాన్ని కూడా ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు ఇళ్ళు కట్టుకునేందుకు 60 వేల ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పారు. అనుకున్న సమయంలోగా ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుందన్నారు.
 
అనంతరం తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామిలతో కలిసి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments