Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్నాం: రంగనాథ్ రాజు

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:53 IST)
రాష్ట్రంలో 30లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేలా ప్రణాళికలు చేపట్టామన్నారు ఎపి గృహనిర్మాణ శాఖామంత్రి రంగనాథ్ రాజు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్సించుకున్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి నాలుగు ఇళ్ళలో ఒక ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి సమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల రూపాయల విలువ చేసే స్ధలాన్ని కూడా ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు ఇళ్ళు కట్టుకునేందుకు 60 వేల ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పారు. అనుకున్న సమయంలోగా ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుందన్నారు.
 
అనంతరం తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామిలతో కలిసి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments