Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు తేలేదని అమ్మ తిట్టింది.. స్నేహితుడికి వీడియో కాల్ చేసి?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (10:36 IST)
స్నేహితుడికి వీడియో కాల్ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి దూషించిందనే మనస్తాపంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ఆ యువకుడు తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి జరిగింది.


వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వివేక్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి కుటుంబం కూడా కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చేసింది. దీంతో అందరూ కలిసి చింతల్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంటి దగ్గర ఉన్న వివేక్‌కు తల్లి పెరుగు తీసుకురమ్మని చెప్పింది.

ఎంత సమయం అవుతున్నా.. అతడు వెళ్లకపోవడంతో తల్లి తిట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్.. పెట్రోల్ తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. 
 
మనస్తాపానికి గురైన శివ స్నేహితుడికి వీడియో కాల్ చేసి.. అతడు చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో భయపడిపోయిన శివ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, వాళ్లు అక్కడకు చేరుకునే సరికే వివేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments