Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఓటువేయాలంటే వీటిలో కనీసం ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలట..!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్లకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అందులో భాగంగా ఫోటో ఓటర్ స్లిప్‌లను గుర్తింపు కార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఓటర్లకు సీఈవో సూచించారు. 
 
1) పాస్‌పోర్ట్, 
2) డ్రైవింగ్ లైసెన్స్, 
3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫోటో గుర్తింపుకార్డు, 
4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫోటోతోపాటు జారీచేసిన పాస్ పుస్తకాలు, 
5) పాన్‌కార్డు, 6) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, 
 
6) నరేగా జారీచేసిన ఉపాధిహామీ పత్రం, 
7) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్, 
8) ఫోటోజత చేసి ఉన్న పింఛన్ పత్రాలు, 
9) ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం, 
10) ఆధార్ కార్డు
 
పైన పేర్కొన్న వాటిల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించిన వారిని మాత్రమే ఓటు వేయనిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments