Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు విజయనగరం డిప్యూటీ మేయర్ మృతి

Webdunia
బుధవారం, 5 మే 2021 (11:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఏప్రిల్ నెలలో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు... కొన్ని రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు.. శ్రేయోభిలాషులు, హితులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాగే, స్థానిక వైకాపా నేతలు కూడా ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈమె మృతి పార్టీకి తీరని లోటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments