Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి యేడాది... 23న రాష్ట్ర బంద్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:34 IST)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి వచ్చే నెల 12వ తేదీకి ఒక యేడాది పూర్తికానుంది. దీంతో వచ్చే నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది. 
 
ఇదే అంశంపై విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఒక ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. స్ట్రీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12వ తేదీకి ఒక యేడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్టు సమితి ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని చెప్పారు. కేంద్రం వెనక్కి తగ్గేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను ముట్టుడిస్తామని తెలిపారు. అలాగే, ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments