Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి యేడాది... 23న రాష్ట్ర బంద్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:34 IST)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి వచ్చే నెల 12వ తేదీకి ఒక యేడాది పూర్తికానుంది. దీంతో వచ్చే నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది. 
 
ఇదే అంశంపై విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఒక ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. స్ట్రీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12వ తేదీకి ఒక యేడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్టు సమితి ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని చెప్పారు. కేంద్రం వెనక్కి తగ్గేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను ముట్టుడిస్తామని తెలిపారు. అలాగే, ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments