Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో పోలీసులు వర్సెస్ మావోలు మధ్య కాల్పులు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (16:38 IST)
విశాఖపట్టణం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు మావోల కోసం తనిఖీలు చేస్తుండగా, మావోలు గుర్తించి కాల్పులకు తెగబడ్డారు. 
 
దీంతో పోలీసులు కూడా ప్రాణ రక్షణ నిమిత్తం ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం మావోలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments