Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో పోలీసులు వర్సెస్ మావోలు మధ్య కాల్పులు

విశాఖలో పోలీసులు వర్సెస్ మావోలు మధ్య కాల్పులు
Webdunia
బుధవారం, 21 జులై 2021 (16:38 IST)
విశాఖపట్టణం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు మావోల కోసం తనిఖీలు చేస్తుండగా, మావోలు గుర్తించి కాల్పులకు తెగబడ్డారు. 
 
దీంతో పోలీసులు కూడా ప్రాణ రక్షణ నిమిత్తం ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం మావోలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments