Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ప్రసవించి.. పసికందును టాయిలెట్‌లో వదిలేసి...

Webdunia
బుధవారం, 11 మే 2022 (13:13 IST)
విశాఖపట్టణంలో ఓ మహిళ రైలులో ప్రసవించింది. ఆ బిడ్డను రైలు మరుగుదొడ్డిలో వదిలేసి వెళ్లింది. ఈ బిడ్డను రైల్వే రక్షణ భటులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణానికి వచ్చిన బొకారో ఎక్స్‌‌ప్రెస్‌లో ఈ పసికందును గుర్తించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌పీఎఫ్ జీఆర్‌పీ పోలీసులు రైలులోకి వచ్చి పసికందును స్వాధీనం చేసుకుని, విశాఖలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. అయితే, రైలులో ప్రసంవించిన మహిళను గుర్తించే పనిలో రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments