Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ప్రసవించి.. పసికందును టాయిలెట్‌లో వదిలేసి...

Webdunia
బుధవారం, 11 మే 2022 (13:13 IST)
విశాఖపట్టణంలో ఓ మహిళ రైలులో ప్రసవించింది. ఆ బిడ్డను రైలు మరుగుదొడ్డిలో వదిలేసి వెళ్లింది. ఈ బిడ్డను రైల్వే రక్షణ భటులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణానికి వచ్చిన బొకారో ఎక్స్‌‌ప్రెస్‌లో ఈ పసికందును గుర్తించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌పీఎఫ్ జీఆర్‌పీ పోలీసులు రైలులోకి వచ్చి పసికందును స్వాధీనం చేసుకుని, విశాఖలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. అయితే, రైలులో ప్రసంవించిన మహిళను గుర్తించే పనిలో రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments