Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిసెస్ ఆసియా' విజేతగా విశాఖకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (09:04 IST)
అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో జరిగిన మిసెస్ ఆసియా పోటీల్లో విశాఖపట్టణానికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి విజేతగా నిలించారు. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీన జరిగాయి. ఇందులో అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజ అనే వివాహిత పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ఈ కిరీటాన్ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ మహిళగా గుర్తింపు పొందారు. 
 
అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా కలిసా లాస్‌ఏంజెల్స్‌లో ఉంటున్నారు. అయితే, స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ అయిన సరోజ.. మంచి డ్యాన్సర్ కూడా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా సఖినేటిపల్లికి చెందిన సరోజ తల్లిదండ్రులు రాంబాబు, పార్వతి ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన కాలిఫోర్నియాలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న సరోజ.. మిసెస్ ఆసియా అందగత్తెగా విజయం సాధించారు. అలాగే, మిసెస్ పాప్యులారిటీ, పీపుల్స్ చాయిస్ అవార్డులు కూడా దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments