Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు.. జీవీఎంసీ ప్రకటన

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (20:20 IST)
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2023 మార్చి 28, 29 తేదీల్లో G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలన- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రకటించింది. 
 
G20 సమ్మిట్‌లో భాగమైన 2వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశంలో థీమ్‌ను నిర్దేశించారు. జీ20 సదస్సులో నగర పౌరులు పాల్గొనేందుకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ తెలిపింది. 
 
ఈ ఈవెంట్‌లో సిటీ యోగా డ్రైవ్, వైజాగ్ సిటీ మారథాన్, మార్చి 19న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర కళ, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు వున్నట్లు జీవీఎంసీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments