Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు.. జీవీఎంసీ ప్రకటన

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (20:20 IST)
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2023 మార్చి 28, 29 తేదీల్లో G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలన- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రకటించింది. 
 
G20 సమ్మిట్‌లో భాగమైన 2వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశంలో థీమ్‌ను నిర్దేశించారు. జీ20 సదస్సులో నగర పౌరులు పాల్గొనేందుకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ తెలిపింది. 
 
ఈ ఈవెంట్‌లో సిటీ యోగా డ్రైవ్, వైజాగ్ సిటీ మారథాన్, మార్చి 19న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర కళ, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు వున్నట్లు జీవీఎంసీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments