Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1న కోటప్పకొండ ఆలయ దర్శనం బంద్.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (09:43 IST)
గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయంలోని త్రికోటేశ్వర స్వామి దర్శనం నిలిపేయనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా త్రికోటేశ్వర స్వామి వారికి దేవస్థానం వేద పండితుల సమక్షంలో కైంకర్యాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటి రెడ్డి పత్రికల వారికి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. తొలి ఏకాదశి రోజున భక్తులకు స్వామివారిని దర్శనంనకు కానీ, సేవల కానీ అనుమతి లేదని తెలియజేసినారు.

భక్తులు ఈ మార్పును గమనించి సహకరించవలసినదిగా కోరుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments