Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం దేవస్థానం నందు ఆర్జిత సేవలు కుదింపు

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:53 IST)
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం నందు కరోనా వైరస్ నివారణ లో భాగంగా ఆర్జిత సేవలు కుదించారు. 18 నుండి శ్రీ స్వామి వారి దేవస్థానం నందు భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే అనుమతి.

సుప్రభాత సేవ ఉదయం 4:00 20 టికెట్లు మాత్రమే. పంచామృత అభిషేకము భక్తులకు 11:00 గంటలకు 20 టిక్కెట్లు మాత్రమే భక్తులకు అనుమతించబడును, 5:30 మరియు 9:00 అభిషేకములు రద్దు చేయడమైనది. పాలాభిషేకములు ఉదయం 7:30 మరియు సాయంత్రం 5:45 గంటలకు ఒక బ్యాచ్ కి 20 టిక్కెట్లు మాత్రమే.

గణపతి హోమం ఒక బ్యాచ్ 11:00, 20 టికెట్లు మాత్రమే  అనుమతించబడును, మరియు కల్యాణోత్సవం యధావిధిగా నిర్వహించబడును, నిజరూపదర్శనం, ప్రమాణాలు, నామకరణం,అన్నప్రాసన, మరియు అక్షరాభ్యాసం సేవలు రద్దు.
 
టికెట్లు కావాల్సిన భక్తులు దేవస్థానం ఆర్జిత సేవా కౌంటర్ ను సంప్రదించవలసినదిగా కోరడమైనది. ఆర్జిత సేవలో పాల్గొను భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి రావలేను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments