Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (17:36 IST)
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. కార్మిక సంఘాలతో ఇవాళ‌ కార్మిక శాఖ జరిపిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ప్లాంట్ యాజమాన్యం వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ డిమాండ్ చేశారు
 
ఇక వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి స‌మ్మెకు వెళ్ల‌నున్న‌ట్టు మొద‌ట నోటీసులు ఇచ్చింది అఖిల‌ప‌క్షం. అయితే, ఆ త‌ర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి త‌ల‌పెట్టిన స‌మ్మెను వాయిదా వేస్తున్న‌ట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్ర‌క‌టించారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments