Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్ హత్య కేసు : లొంగిపోయిన డీఎస్పీ

రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Visakhapatnam
Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (13:40 IST)
రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన గత రెండు వారాలుగా అజ్ఞాతంలోవున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఎట్టకేలకు చోడవరం పీఎస్‌లో లొంగిపోయారు. 
 
ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. అయితే రవిబాబుకు కేసుతో సంబంధం లేకపోతే ఇన్నిరోజులు అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు?... ఈకేసులో ఏ-2గా ఉన్న భూపతిరాజు పరారీలో ఎందుకు ఉన్నారనే అంశాలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments