Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కార్పొరేట‌ర్ కామేశ్వ‌రి దాష్టీకం, కోడ‌లుపై దాడి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:25 IST)
విశాఖ 47వ కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి చిన్నారావు కలిసి కోడలు నందినిపై దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలు నందిని ప్రస్తుతం అపస్మారకస్థితిలో కంచరపాలం రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కంచరపాలం ఎస్ఐ దివ్యభారతి బాధితురాలు నుండి వాంగ్మూలం తీసుకున్నారు. 
 
గతంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి కేసులు నమోదు కావడంతో ఇరువురు శనివారం లోక్ అదాలత్ లో రాజీ అయ్యారు. అనంతరం మరల వైసిపి కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి కలిసి కోడలు నందినిపై  సాయంత్రం దాడి చేశార‌ని, బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. చిన్నారావు, కామేశ్వరి కలిసి దాడి చేయడంతో పురుగు మందు తాగి నందిని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు చెపుతున్నారు. ప్రస్తుతం నందిని అపస్మారక స్థితిలో రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments