Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కార్పొరేట‌ర్ కామేశ్వ‌రి దాష్టీకం, కోడ‌లుపై దాడి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:25 IST)
విశాఖ 47వ కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి చిన్నారావు కలిసి కోడలు నందినిపై దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలు నందిని ప్రస్తుతం అపస్మారకస్థితిలో కంచరపాలం రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కంచరపాలం ఎస్ఐ దివ్యభారతి బాధితురాలు నుండి వాంగ్మూలం తీసుకున్నారు. 
 
గతంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి కేసులు నమోదు కావడంతో ఇరువురు శనివారం లోక్ అదాలత్ లో రాజీ అయ్యారు. అనంతరం మరల వైసిపి కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి కలిసి కోడలు నందినిపై  సాయంత్రం దాడి చేశార‌ని, బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. చిన్నారావు, కామేశ్వరి కలిసి దాడి చేయడంతో పురుగు మందు తాగి నందిని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు చెపుతున్నారు. ప్రస్తుతం నందిని అపస్మారక స్థితిలో రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments