Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు మహర్దశ, నౌకాశ్రయం విస్తరణకు కేంద్రం ఏర్పాట్లు

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:45 IST)
ఇప్పటికే ఊపందుకుంటున్న విశాఖ మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం విశాఖను రాజధాని చేయడంతో మరిన్ని పరిశ్రమలతో విస్తరించే అవకాశాలున్నాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖ నౌకాశ్రయాన్ని మరింత విస్తరించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో మరిన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో విశాఖకు మహర్దశ ప్రారంభమయ్యింది.
 
నౌకాశ్రయం ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధికి కేంద్రం సన్నహాలు చేస్తుంది. దీనికోసం ఓడరేవుకు అనుబంధంగా లక్షా పదివేల హెక్టారు భూమిని కేంద్రం కేటాయించింది. కేంద్రం ఎంపిక చేసిన నౌకాశ్రయంలో విశాఖ ఒకటి.
 
కోల్కత్తా, పారాదీప్, కాండ్లా, ముంబై, మార్మగోవా, న్యూమంగళూరు, చెన్నై వంటి నగరాలు ఇందులో ఉన్నాయి. దీంతో పరిశ్రమలు అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ. త్వరలో విశాఖ మరింత మహానగరంగా మారనుంది. తద్వారా ఏపీకి ఆదాయం పెరిగే అవకాశం మెండుగా ఉన్నది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments