Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు మహర్దశ, నౌకాశ్రయం విస్తరణకు కేంద్రం ఏర్పాట్లు

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:45 IST)
ఇప్పటికే ఊపందుకుంటున్న విశాఖ మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం విశాఖను రాజధాని చేయడంతో మరిన్ని పరిశ్రమలతో విస్తరించే అవకాశాలున్నాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖ నౌకాశ్రయాన్ని మరింత విస్తరించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో మరిన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో విశాఖకు మహర్దశ ప్రారంభమయ్యింది.
 
నౌకాశ్రయం ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధికి కేంద్రం సన్నహాలు చేస్తుంది. దీనికోసం ఓడరేవుకు అనుబంధంగా లక్షా పదివేల హెక్టారు భూమిని కేంద్రం కేటాయించింది. కేంద్రం ఎంపిక చేసిన నౌకాశ్రయంలో విశాఖ ఒకటి.
 
కోల్కత్తా, పారాదీప్, కాండ్లా, ముంబై, మార్మగోవా, న్యూమంగళూరు, చెన్నై వంటి నగరాలు ఇందులో ఉన్నాయి. దీంతో పరిశ్రమలు అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ. త్వరలో విశాఖ మరింత మహానగరంగా మారనుంది. తద్వారా ఏపీకి ఆదాయం పెరిగే అవకాశం మెండుగా ఉన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments