Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విలయాన్ని ఎదుర్కోవడానికి “డి” విటమిన్ మాత్రలు?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:35 IST)
కరోనా వైరస్ విలయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇంతవరకు వేడి నీళ్ళను ముట్టని వారు కూడా సైతం ఉదయాన్నే కాచిన నీరు తాగుతున్నారు. వాటిలో పసుపు, నిమ్మరసం వంటి వాటిని చేర్చి మరింత శరీరానికి అందిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగా విటమిన్ డి వల్ల మరింత ప్రయోజనం ఉందని ప్రజలు నమ్ముతున్నారు.
 
వీటి కోసం పరుగులు తీస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడంలో ప్రాధాన్యం వహిస్తున్నారు. అందుకే వీటికి డిమాండు పెరిగింది. కరోనా తెచ్చిన సమస్య అంతాఇంతా కాదు. దీని బారి నుండి తమను తాము రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇందుకోసం విటమిన్ ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు.
 
గడిచిన రెండు నెలలుగా వీటి అమ్మకం ఊపందుకున్నాయి. కొంతమంది వైద్యులతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కూడా కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్ మాత్రలు పుష్కలంగా తీసుకోవాలనే ప్రచారం సాగుతోంది. దీంతో రాష్ట్రంలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే 70 శాతం షాపుల్లో విటమిన్ మాత్రలు కొరత ఉన్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments