Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విలయాన్ని ఎదుర్కోవడానికి “డి” విటమిన్ మాత్రలు?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:35 IST)
కరోనా వైరస్ విలయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇంతవరకు వేడి నీళ్ళను ముట్టని వారు కూడా సైతం ఉదయాన్నే కాచిన నీరు తాగుతున్నారు. వాటిలో పసుపు, నిమ్మరసం వంటి వాటిని చేర్చి మరింత శరీరానికి అందిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగా విటమిన్ డి వల్ల మరింత ప్రయోజనం ఉందని ప్రజలు నమ్ముతున్నారు.
 
వీటి కోసం పరుగులు తీస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడంలో ప్రాధాన్యం వహిస్తున్నారు. అందుకే వీటికి డిమాండు పెరిగింది. కరోనా తెచ్చిన సమస్య అంతాఇంతా కాదు. దీని బారి నుండి తమను తాము రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇందుకోసం విటమిన్ ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు.
 
గడిచిన రెండు నెలలుగా వీటి అమ్మకం ఊపందుకున్నాయి. కొంతమంది వైద్యులతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కూడా కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్ మాత్రలు పుష్కలంగా తీసుకోవాలనే ప్రచారం సాగుతోంది. దీంతో రాష్ట్రంలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే 70 శాతం షాపుల్లో విటమిన్ మాత్రలు కొరత ఉన్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments