Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో దారుణం: గర్భవతి అని చూడకుండా కాలితో తన్నాడు..

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:33 IST)
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన కోడల్ని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఉదయ భాస్కర్ కాలితో తన్నిన ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాఖ కేజీహెచ్ చికిత్స కోసం చేరింది. 
 
2018లో ఉదయభాస్కర్ కుమారుడు వేణుగోపాల్‌తో ఆమెకు వివాహం అయింది. భర్త, మామ ఆడపడుచు వేధిస్తుండడంతో గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. 
 
పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపారు. కరోనా సమయంలో శిరీషను భర్త పుట్టింటికి పంపించేశారు. ఎన్నాళ్ళు అయినా మళ్ళీ తిరిగి తీసుకు వెళ్ళడం అత్తవారింటికి వెళ్ళిన శిరీషను మామ కాళ్లతో తన్నినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం