Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లె సబ్‌కలెక్టరుగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని!

Webdunia
ఆదివారం, 17 మే 2020 (17:52 IST)
పవర్ స్టార్ పవన కళ్యాణ్‌కు లక్షలాది మంది వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో పృథ్వీరాజ్ ఒకరు. ఇపుడు ఈ వీరాభిమాని సబ్ కలెక్టర్‌గా నియముతులయ్యారు. గత 2011లో ఐఐటీ టాప్‌గా నిలించిన పృథ్వీరాజ్ ఇపుడు... సివిల్ సర్వీస్‌లో 24వ ర్యాంకు సాధించి సబ్ కలెక్టరుగా నియమితులయ్యారు. 
 
పృథ్విరాజ్ గత 2011లో ఐఐటీ టాపర్‌గా నిలిచాడు. ఈ విషయం పవన్‌కు తెలిసి, ప్రత్యేకంగా అభినందించారు. ఆ సమయంలోనే సౌత్ కొరియాలోని శాంసంగ్‌ కంపెనీలో లక్షలాది రూపాయలకు కొలువు దొరికింది. అయినప్పటికీ ఆ ఉద్యోగానికి వెళ్లడం లేదు. 
 
దీనికి కారణం సివిల్ సర్వీస్‌ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా సౌత్ కొరియా ఉద్యోగానికి వెళ్లలేదు. ఆ తర్వాత సివిల్ సర్వీసులో 24వ ర్యాంకును సాధించాడు. ఫలితంగా మదనపల్లె సబ్ కలెక్టరుగా నియమితులయ్యాడు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ మరోమారు అభినందించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments