Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనారిటీ నాయ‌కుల‌కు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని గాలం!

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:05 IST)
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంంగా పావులు క‌దుపుతున్నారు. ఎంపీ కేశినేని నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నాయ‌కులు చేరుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్, మైనారిటీ నాయకుడు అబ్దుల్ ఖాదర్, తెలుగు దేశం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

 
రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతాఉల్లాహ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు లింగమనేని శివరామ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు, తిరుమలేష్, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధాకృష్ణ, పార్లమెంటు తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి బంకా నాగమణి, మాజీ కార్పొరేటర్ యెదుపాటి రామయ్య, పరిశపోగు రాజేష్, హాబీబ్, గంగాధర్, సుదర్శన్, శివశర్మ, సురభి బాలు, దూది బ్రహ్మయ్య, ఇస్మాయిల్, తాజుద్దీన్, చందక  సురేష్, బూర కనకరావు, ఎర్రా రామారావు, కిరణ్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మాధవ్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments