Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ.. రొమ్ము విరుచుకుని నిల్చొనేలా చేశారు.. అందుకే బీజేపీలో చేరా : సుజనా చౌదరి

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (11:35 IST)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తొలిసారి విజయవాడకు వచ్చారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత ఆయన బెజవాడలో అడుగుపెట్టడం ఆయనకు ఇదే తొలిసారి. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన సుజనాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం కలిపారు. ఆ తర్వాత ఆయన నేరుగా వెళ్లి బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, బిజెపిలో చేరే ముందువరకూ నేను పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను. బిజెపి ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించనుంది. ప్రధాని నరేంద్రమోడి ప్రణాళికలతో స్ఫూర్తి పొంది బిజెపిలో చేరాను. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మన దేశ గౌరవాన్ని రొమ్ము విరుచుకుని నిలుచునేలా చేశారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏపీలో రాబోయే రోజులలో అత్యంత అవసరమయిన ప్రత్యామ్నాయంగా భావించి నేను బిజెపిలో చేరాను అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments