Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్సాస్ ట్రస్టుపై విజయసాయిరెడ్డి స్పందించటం సంతోషకరం: అశోక్ గజపతిరాజు

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (22:23 IST)
మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వేతన బకాయిలు ఇప్పించేలా ఎంపీ విజయసాయిరెడ్డి కృషి చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు.
 
మాన్సాస్ ట్రస్టుపై విజయసాయిరెడ్డి స్పందించటం సంతోషదాయకం అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి తన అధికారంతో మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఉపకార వేతనాలు, బోధనా రుసుములు త్వరితగతిన ఇప్పించాలని తెదేపా నేత అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. 
 
ప్రభుత్వంలో రెండవ స్థానం కలిగిన విజయసాయి మాన్సాస్ ట్రస్టుపై స్పందించడం సంతోషకరమంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments