Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరిపేట రెస్టారెంట్లలో విజిలెన్స్‌ తనిఖీలు... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (07:44 IST)
చిలకలూరిపేట పట్టణంలోని రెస్టారెంట్లలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ప్రాంతీయ నిఘా, అమలుశాఖ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు పి.జాషువా నేతృత్వంలో తనిఖీలు చేసి పలు అవకతవకలు గుర్తించారు.

నేషనల్‌ పిఎస్‌5 రెస్టారెంట్‌లో తందూరి చికెన్‌, మటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన మాంసాహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. గడువు తీరిన తాయిల్‌ సిరప్‌ బాటిళ్లు, మామిడి రసం సీసాలు మొదలైనవి కూడా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి చికెన్‌ బిర్యానీ, దాల్స్‌ నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. శ్రీ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్‌లోనూ చికెన్‌ బిర్యానీ శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు.

తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు శ్రీనివాసర్‌ బాషా, స్థానిక ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments