Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరిపేట రెస్టారెంట్లలో విజిలెన్స్‌ తనిఖీలు... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (07:44 IST)
చిలకలూరిపేట పట్టణంలోని రెస్టారెంట్లలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ప్రాంతీయ నిఘా, అమలుశాఖ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు పి.జాషువా నేతృత్వంలో తనిఖీలు చేసి పలు అవకతవకలు గుర్తించారు.

నేషనల్‌ పిఎస్‌5 రెస్టారెంట్‌లో తందూరి చికెన్‌, మటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన మాంసాహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. గడువు తీరిన తాయిల్‌ సిరప్‌ బాటిళ్లు, మామిడి రసం సీసాలు మొదలైనవి కూడా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి చికెన్‌ బిర్యానీ, దాల్స్‌ నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. శ్రీ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్‌లోనూ చికెన్‌ బిర్యానీ శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు.

తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు శ్రీనివాసర్‌ బాషా, స్థానిక ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments