Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM Babu Having Lunch On Floor విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు - లోకేశ్

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (16:14 IST)
CM Chandra Babu and Nara Lokesh Having Lunch On Floor ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌లు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) జరిగింది. ఇందులోభాగంగా, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యా మంత్రి, తన కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. వారితో కొద్దిసేవు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపడుు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments