Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM Babu Having Lunch On Floor విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు - లోకేశ్

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (16:14 IST)
CM Chandra Babu and Nara Lokesh Having Lunch On Floor ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌లు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) జరిగింది. ఇందులోభాగంగా, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యా మంత్రి, తన కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. వారితో కొద్దిసేవు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపడుు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments