Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాష అమృతతుల్యం : వెంకయ్య నాయుడు

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (15:22 IST)
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక రోజు పర్యటన నిమిత్తం జెంషెడ్‌పూర‌కు వెళ్లారు. అక్కడ 103 యేళ్ళ నాటి ఆంధ్రభక్త శ్రీరామదాస ఆలయాన్ని సందర్శించారు. తన పర్యటనకు సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
జంషెడ్‌పూర్‌లోని 103 ఏళ్ల పురాతన ఆంధ్రభక్త శ్రీరామ మందిరాన్నిదర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. భారత స్వాతంత్ర్య సమర సేనాని సుభాష్ చంద్రబోస్ సూచనలతో ఏర్పడిన ఈ మందిరానికి రావడం.. ఇక్కడి తెలుగువారితో కాసేపు గడపడం మరిచిపోలేని అనుభూతిని కలిగించింది. 
 
తెలుగువారు ఎక్కడున్నా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. అమృతతుల్యమైన మన భాషను కూడా బతికించుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా.. మన భాషే మన అస్తిత్వం అనే విషయాన్ని మరవొద్దు.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments