Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంక‌టాచ‌లం చేరుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:59 IST)
చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక రైల్ ల్లో వెంకటాచలం స్టేషనుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు అధికారులు ఉప‌రాష్ట్ర‌ప‌తికి పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం ప‌లికారు. వెంకటాచలం స్టేషన్ నుంచి  ప్రతిష్టాత్మక ఉపరాష్ట్రపతి కాన్వాయ్ తో స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకున్నారు. 
 
 
స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ తో కలిసి ఇక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో సమావేశ మందిరం,  వైద్య శిబిరం భవనం, స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రధాన ఆవరణను సందర్శిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్షేమ సమాచారం తెలుసుకున్నారు.


సాయంత్రం నాలుగు గంటలకు ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. ఈ లోగా స్వర్ణభారతిలోని తన మందిరంలో వెంక‌య్య విశ్రమించారు. అక్క‌డే ఆయ‌న నెల్లూరు జిల్లా అధికారులతో పలకరింపులు జ‌రిపి త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments