Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయలేను : వెంకయ్య నాయుడు

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:50 IST)
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించిన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి హోదా రప్పించే విషయంలో తానిప్పుడు ఏమీ చేయలేనన్నారు. 
 
అయితే, అందుకు సమానమైన నిధులను మాత్రం ప్యాకేజీ రూపంలో విదేశాల నుంచి రుణం తీసుకుని ఇప్పిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఖర్చు చేయాల్సి వుంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని గుర్తు చేసిన ఆయన, తేడాగా ఉన్న 30 శాతం నిధులు ఎంతైనా కేంద్రం ఇస్తుందని అన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments