Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏమిటో ప్రజలకిప్పుడు బాగా అర్థమైంది... వెంకయ్య వ్యాఖ్య

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్‌ సింగ్‌ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (18:32 IST)
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్‌ సింగ్‌ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య ఆమ్‌ఆద్మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 
ఆమ్‌ ఆద్మీ అంటే ఏమిటో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమైందన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక నరేంద్రమోడీపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో పట్టణాలను అభివృద్థి చేసే ప్రణాళికలు సిద్థమవుతోందని, కొత్తగా నిధులను ఏమి పట్టణాల కోసం వెచ్చించడం లేదన్నారు వెంకయ్యనాయుడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments