Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏమిటో ప్రజలకిప్పుడు బాగా అర్థమైంది... వెంకయ్య వ్యాఖ్య

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్‌ సింగ్‌ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (18:32 IST)
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్‌ సింగ్‌ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య ఆమ్‌ఆద్మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 
ఆమ్‌ ఆద్మీ అంటే ఏమిటో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమైందన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక నరేంద్రమోడీపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో పట్టణాలను అభివృద్థి చేసే ప్రణాళికలు సిద్థమవుతోందని, కొత్తగా నిధులను ఏమి పట్టణాల కోసం వెచ్చించడం లేదన్నారు వెంకయ్యనాయుడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments